భాస్కరా చార్యుడు ‘ :
క్రీ . శ 11 వ శతాబ్దం లో భాస్కరా చార్యుడు భారతీయ గణిత శాస్త్రవేత్తలలో అగ్రగణ్యుడు . గణితం లో కలనగణ భాజ గణితం త్రికోణ మితి మొదలైన ఎన్నో ప్రక్రియలలో సులభ సూత్రాలను సిద్దాంతాలను రూపొందించారు భాస్కరుడు . భాస్కరా చార్యుడు రాసిన లీలావతి అనే గ్రంథం ఒక ‘వృత్తం’ లో ‘సమచతుర్భుజి ‘ , ‘పంచభుజి’ , ‘షడ్భుజ’ , ‘అష్టభుజముల’ తదితర సమ భాహు భుజాల యొక్క ఒక భుజము ఆ వృత్తం యొక్క వ్యాసమునకు ఒక నిశ్చి తమగు అనుపాతం లో ఉంటుంది అని తేల్చి చెప్పాడు .
ఇదేకాక త్రికోణ మితి సిద్దాంత సూత్రాలను వివరించాడు . కలణ గణితమును గూర్చి న భాస్కరుని ‘ సిద్దాంత శిరోమణి’ అనే గ్రంథం లో ‘గ్రహ గణితం’ లో ‘అవకలణం ‘ ప్రయోగాత్మకంగా వివరించాడు . భాస్కారాచార్యుడు బీజగణితం అంకగణితం గూర్చిన వివరణ ‘అవ్యక్త గణితం’ , ‘వ్యక్త గణితం’ అనే పేరుతో ‘లీలావతి’ అనే గ్రంథం లో వివరించాడు .a
క్రీ . శ 11 వ శతాబ్దం లో భాస్కరా చార్యుడు భారతీయ గణిత శాస్త్రవేత్తలలో అగ్రగణ్యుడు . గణితం లో కలనగణ భాజ గణితం త్రికోణ మితి మొదలైన ఎన్నో ప్రక్రియలలో సులభ సూత్రాలను సిద్దాంతాలను రూపొందించారు భాస్కరుడు . భాస్కరా చార్యుడు రాసిన లీలావతి అనే గ్రంథం ఒక ‘వృత్తం’ లో ‘సమచతుర్భుజి ‘ , ‘పంచభుజి’ , ‘షడ్భుజ’ , ‘అష్టభుజముల’ తదితర సమ భాహు భుజాల యొక్క ఒక భుజము ఆ వృత్తం యొక్క వ్యాసమునకు ఒక నిశ్చి తమగు అనుపాతం లో ఉంటుంది అని తేల్చి చెప్పాడు .
ఇదేకాక త్రికోణ మితి సిద్దాంత సూత్రాలను వివరించాడు . కలణ గణితమును గూర్చి న భాస్కరుని ‘ సిద్దాంత శిరోమణి’ అనే గ్రంథం లో ‘గ్రహ గణితం’ లో ‘అవకలణం ‘ ప్రయోగాత్మకంగా వివరించాడు . భాస్కారాచార్యుడు బీజగణితం అంకగణితం గూర్చిన వివరణ ‘అవ్యక్త గణితం’ , ‘వ్యక్త గణితం’ అనే పేరుతో ‘లీలావతి’ అనే గ్రంథం లో వివరించాడు .a
No comments:
Post a Comment